Author: VNB News

ఏం పాపం చేశారు విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన వర్గాల్లో విశ్వబ్రాహ్మణులు ఒకరు వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (మన జ్యోతి)మేమేం పాపం చేశాం ? విశ్వబ్రాహ్మణ సంఘం అనగా 5 పంచ వృత్తుల సంఘాలు కార్పొరేషన్ యొక్క ఆవశ్యకతను గురించి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివరంగా తెలియజేయడం…

కాపు కార్పొరేషన్ కి ఆమోదం తెలిపిన క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలియజేసిన కాపు సంఘ నాయకులు

కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు ధన్యవాదాలు తెలిపిన కాపు సంఘం నాయకులు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేసింది. మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్…

36వ డివిజన్లో హెల్త్ సెంటర్ ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ ఎర్ర బాలగంగాధర్ తిలక్ కృషి ఎనలేనిది అని కొనియాడిన ప్రజలు

తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన తిలక్ ఖమ్మం బ్యూరో మార్చి 13 (మన జ్యోతి) తాను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం నియోజకవర్గం 36 డివిజన్ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నియోజకవర్గం…

దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల…

మర్లపాడు సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయి

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (మన జ్యోతి)ఇచ్చిన మాట తప్పం ….MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం – మర్లపాడు గ్రామం -మర్లపాడు గ్రామం లో 5 లక్షలు రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు నిర్మాణం పూర్తి ఐనా…

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఒక చిన్నారి బాలుడు సాంబారు గిన్నెలో పడిన మెరుగైన వైద్యం అందించాలని జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి డాక్టర్ని ఆదేశించారు

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి.. ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి…

పార్లమెంటు ఎన్నికల్లో లోపు కాపు కార్పొరేషన్ ఏర్పాట్ల పైన స్పష్టత ఇవ్వాలని కాపు సంఘం నాయకులు డిమాండ్

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (తెలుగు ప్రభ) పార్లమెంట్ ఎన్నికలోపు మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి . గత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు ను విస్మరించింది . విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు…

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దంపతులను సన్మానించిన తుమ్మల

సుప్రీం కోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శివమాల దంపతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారుఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలోఅభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం జరిగిందిఖమ్మం…

సావిత్రి భాయ్ పూలే 127 వ వర్ధంతిని గూడూరు సీతామాలక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు ఘన నివాళి

ఖమ్మం ప్రతినిధి మార్చ్ 10 మన జ్యోతిఈ సమాజానికి అక్షర బిక్ష పెట్టిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేగుడూరు సీతామాలక్ష్మిఖమ్మం: ఖానాపురం హవేలీ సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చిప్ప సత్యవతి గారి…

You missed