Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

రాబోయే రోజులన్నీ మనయే అన్నారు సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలు అమలుపరిచినది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలను అమలుపరిచిన కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సంజీవరెడ్డి భవన్లో…

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ వద్దిరాజు రవిచంద్ర దోరేపల్లి శ్వేత పాల్గొని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ముదిరాజు సోదరులకు విజ్ఞప్తి చేశారు

ఖమ్మం నా గెలుపు ముదిరాజులఅభివృద్ధి కి మలుపు ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తనను గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే ముదిరాజులఅభివృద్ధి కి కృషి చేస్తానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ…

క్యాపిటల్ లిస్ట్ కావాలో రైతుబిడ్డ కావాలో జిల్లా ప్రజలు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటుని వేసి నామా  గెలుపుకి కృషి చేయాలి

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేలకొండపల్లి రోడ్ షో మన గుర్తు కారు గుర్తు మన ఓటు కారుకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి…

ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్

ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! ఖమ్మం: కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ఆర్ ఆర్ ఆర్ )నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో గురువారం జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున…

ఏనుకూరు మండలంలో పార్లమెంటు స్థాయి సమావేశం పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఏన్కూర్ మీటింగులో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ…

19/4/2024.ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి బిజెపి పార్టీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు

బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ నేడు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జీ ర్యాలీనిజయప్రదం చేయండి: బీజేపీ నేతల పిలుపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ ను పురస్కరించుకుని శుక్రవారం…

నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి వినతి పత్రాన్ని అందజేశారు

తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘంరాష్ట్ర అధ్యక్షులు శ్రీ గజ్జెల్లి వెంకన్న గారురాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ దేవరకొండ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్నందురాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగౌ. శ్రీ మల్లు భట్టి…

రఘునాథపాలెం మండలం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన జడ్పిటిసి మాలోత్ ప్రియాంక కాంగ్రెస్ పార్టీ చేరిక

ఖమ్మం నియోజవర్గం..13.04.2024 ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన జడ్పిటిసి మాలోత్ ప్రియాంక మరియు నాయకులు రఘునాధపాలెం.. ఈరోజు రఘునాథపాలెం మండలం జడ్పిటిసి మాలోత్ ప్రియాంక గారు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

ముదిగొండ మండలంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ముదిగొండ సమావేశంలో.. ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 మన జ్యోతి బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఐటీ,డీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నరు: ఎంపీ రవిచంద్ర బీజేపీ నాయకుల వేధింపులకు మహానేత కేసీఆర్,…

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని ఘనంగా నివాళులర్పించిన గెజిటెడ్ సంఘ అధికారులు అధ్యక్ష కార్యదర్శులు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 మన జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవయుగ వైతాళికులు సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఘనంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం ఆధ్వర్యంలో టీజీవో భవనం నందు…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు