వ్యవసాయ మార్కెట్లో పనిచేసే కార్మికులకు ఏకరూప దుస్తులు మంత్రి తుమ్మల అందజేశారు
ఖమ్మం ప్రతినిధి మార్చి 16 మన జ్యోతి వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే కార్మికులకు ఏకరూప దుస్తులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పంపిణీ చేశారు. రూ. 55 లక్షల విలువ చేసే…
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని అక్రమ అరెస్టు చేయటం తీవ్రంగా ఖండించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు ప్రకటన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమం: ఎంపీ రవిచంద్ర లోకసభ ఎన్నికలకు ముందు రాజకీయ కక్షతోనే అరెస్టు: ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని, సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా రేపో…
డి ఆర్ డి ఏ ఈడి గా ఏలూరి శ్రీనివాసరావు ఎస్సీ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించారు పలువురు ఉద్యోగులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ రోజున తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా IDOC ఖమ్మం నందు ఉదయం 10 గంటలకు జాయిన్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ గౌతమ్ గారిని…
ఏం పాపం చేశారు విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన వర్గాల్లో విశ్వబ్రాహ్మణులు ఒకరు వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (మన జ్యోతి)మేమేం పాపం చేశాం ? విశ్వబ్రాహ్మణ సంఘం అనగా 5 పంచ వృత్తుల సంఘాలు కార్పొరేషన్ యొక్క ఆవశ్యకతను గురించి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివరంగా తెలియజేయడం…
ఆర్ జె సి కృష్ణ తనయ కుమార్తె ధాత్రి దంపతులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు
నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి
కాపు కార్పొరేషన్ కి ఆమోదం తెలిపిన క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలియజేసిన కాపు సంఘ నాయకులు
కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు ధన్యవాదాలు తెలిపిన కాపు సంఘం నాయకులు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేసింది. మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్…
36వ డివిజన్లో హెల్త్ సెంటర్ ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ ఎర్ర బాలగంగాధర్ తిలక్ కృషి ఎనలేనిది అని కొనియాడిన ప్రజలు
తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన తిలక్ ఖమ్మం బ్యూరో మార్చి 13 (మన జ్యోతి) తాను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం నియోజకవర్గం 36 డివిజన్ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నియోజకవర్గం…
దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్
దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల…
మర్లపాడు సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయి
ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (మన జ్యోతి)ఇచ్చిన మాట తప్పం ….MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం – మర్లపాడు గ్రామం -మర్లపాడు గ్రామం లో 5 లక్షలు రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు నిర్మాణం పూర్తి ఐనా…
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఒక చిన్నారి బాలుడు సాంబారు గిన్నెలో పడిన మెరుగైన వైద్యం అందించాలని జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి డాక్టర్ని ఆదేశించారు
సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి.. ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి…
