పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో సిసి రోడ్స్ బీటీ రోడ్స్ శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరుఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ…
చింతకాని మండలం కేంద్రంలో అంగన్వాడి సెంటర్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూన్ 20: గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చింతకాని మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ లో సామాగ్రి నిలువను అడిగి…
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ కి అరుదైన చికిత్స
యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కు అరుదైన చికిత్స
ప్రశ్నించే ప్రజా గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపిద్దాం
ఖమ్మం ప్రతినిధి బిఎన్బి న్యూస్ మే 17 ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డినే గెలిపిద్దాం.. అధికార పార్టీకి వత్తాసు పలికే తీన్మార్ మల్లన్నతో ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి వినిపించదు. పూటకో రంగు మార్చే తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎన్నికల్లో…
నామ గెలుపు ఖాయం
ఖమ్మం తెలంగాణ భవన్ మీడియా సమావేశం ఖమ్మం ప్రతినిధి వెంపటీనాయుడు మే 14( మన జ్యోతి) నామ గెలుపు ఖాయం ఖమ్మం ఓటర్లు చైతన్యవంతులు…విజ్ఞులు నామ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , పార్టీ…
నామను అధిక మెజారిటీతో గెలిపించండి :ఎంపీ వద్దిరాజు
మన జ్యోతి ప్రతినిధి మే 11 ఖమ్మం తెలంగాణ భవన్ మీడియా సమావేశం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర…
మందా కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం మాజీ చైర్మన్ పిడమర్తి రవి
మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి
తెలంగాణ రాష్ట్ర వాణిని వినిపించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు గెలుపు పార్లమెంట్లో అవసరం మాజీ మంత్రి అన్నారు
త్రీ టౌన్ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు Vnb న్యూస్ టైమ్స్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు BRS అభ్యర్ధి నామా నాగేశ్వర రావు గారి గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం…
రాబోయే రోజులన్నీ మనయే అన్నారు సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలు అమలుపరిచినది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలను అమలుపరిచిన కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సంజీవరెడ్డి భవన్లో…
